Skip to main content

CII metiing at Visakhapatnam

On investment metting in vizag on 27 th,28th Jan 2017 .

Hanble chief minister Sri nara Chandra Babu naidu contact CII metiing at Visakhapatnam sun rise state of Andhra Pradesh India .

And also patispeid central minsters Sri venkatramaiah naidu ,Sri anrun jallty,asok Ganapathi Raju ,also 50 out of India invest ments company s in vizag .

Ap is getting no 1 place to invement to India rank .


thedegaap.blogspot.com

Comments

Popular posts from this blog

How to loss weight at home simple trip.

పసుపు, నిమ్మరసం మిశ్రమంతో అధిక బరువుకు చెక్‌..!వంటింట్లో మనం నిత్యం ఉపయోగించే పదార్థం పసుపు. దీంట్లో అనేక రకాల ఔషధగుణాలు ఉన్నాయి. పసుపును నిత్యం తీసుకోవడం వల్ల మనకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అదేవిధంగా నిమ్మకాయలను కూడా మనం తరచూ వాడుతూనే ఉంటాం. వాటిలోనూ అద్భుతమైన గుణాలే ఉన్నాయి. అయితే పసుపు, నిమ్మరసంలను ఉపయోగించి తయారు చేసే ఈ మిశ్రమాన్ని రోజూ తాగడం వల్ల మనకు మరింత లాభం ఉంటుంది. ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలో కింద చూద్దాం. : :* 1/4 టీస్పూన్ పసుపు* 1 కప్పు గోరు వెచ్చని నీరు* కొద్దిగా నిమ్మరసం* 1/8 టీస్పూన్ తేనె* చిటికెడు దాల్చిన చెక్క పొడి,. తయారీ విధానం:-- గోరు వెచ్చని నీటిలో ఆ పదార్థాలన్నింటినీ వేసి బాగా కలియబెడుతూ తాగాలి. అయితే ఈ మిశ్రమాన్ని ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఉపయోగాలు:1. పైన చెప్పిన పసుపు, నిమ్మరసం మిశ్రమాన్ని తాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. డయాబెటిస్ ఉన్న వారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.2. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ మిశ్రమం బాగా ఉపయోగపడుతుంది.3. శరీరంలోని విష పదార్థాలు కూడా బయటికి పోతాయి. వృద్ధాప

Maa TV new name Star maa.

Star maatv  New logo  of maatv to change logo star maatv .New logo to release by Sri chiranjivi on Sunday.telugu TV channel one of the big entertainment TV, music,chanals host in Telugu people. thedegaap.blogspot.com Star TV to purchase maa TV channel.And meelo avaru koteswarudu program to start today by chiranjivi in star maatv .

TDP and YSRCP MLC elaction 2017.

Kadapa jilla lo TDP ki Jagan ki   షాక్ రాజ‌కీయంగా kadapa జిల్లా అంటే జ‌గ‌న్ కంచుకోట అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.. ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత‌ జిల్లా కావ‌డంతో క‌డ‌ప రాజ‌కీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి.  గ‌త ఎన్నిక‌ల్లో ఒక ఎమ్మెల్యే సీటునే గెలిచిన టీడీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టిప‌రిస్థితుల్లోనూ జ‌గ‌న్ కంచుకోట‌ను కూల్చేందుకు ఎత్తులు వేస్తోంది. జ‌గ‌న్ ను దెబ్బ‌తీసి క‌డ‌ప జిల్లాపై tdp జెండా ఎగ‌ర‌వేసేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది.. ఈ త‌రుణంలోనే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కు తెర‌తీసిన tdp kadapa జిల్లాలో వైసీపీకి చెందిన స‌ర్పంచ్ ల నుంచి ఎమ్మెల్యేల వ‌ర‌కు ఎవ‌రినీ వ‌ద‌లిపెట్ట‌కుండా టీడీపీలోకి లాక్కునేందుకు ప్ర‌య‌త్నించింది. దీంతో పాటు పులివెందుల‌కు నీళ్లు ఇచ్చామ‌ని చెప్పుకుంటూ జిల్లాపై ప‌ట్టు సాధించేందుకు స‌న్నాహాలు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో టీడీపీకి జ‌గ‌న్ భారీ షాక్ ఇచ్చారు, Tdp ki చెందిన నేత‌ల‌ను వైసీపీలోకి తీసుకొస్తున్నారు. కొద్ది రోజుల క్రిత‌మే జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ నుంచి వెళ్లి టీడీపీలో చేరిన కొంత‌మంది నేత‌లు తిరిగి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.