Skip to main content

Amaravati frist barget 2017 -2018.


నవ్యాంధ్ర రాజధానిలో frist బడ్జెట్‌....

AP బడ్జెట్‌ మొత్తం: రూ.లక్షా 56వేల 999 కోట్లు

రెవెన్యూ వ్యయం- రూ. లక్షా 25 వేల 912 కోట్లు

Capital expenditure: రూ.31,087 కోట్లు

 ఆర్థికలోటు- రూ. 23,054 కోట్లు

రెవెన్యూలోటు- రూ. 416 కోట్లు

R&B- రూ. 4,041 కోట్లు

నిరుద్యోగ భృతి- రూ. 500 కోట్లు

శాప్‌- రూ. 195 కోట్లు

విద్యుత్‌శాఖ- రూ. 4,311 కోట్లు

మున్సిపల్‌శాఖ- రూ. 5,207 కోట్లు

Skill development - రూ. 398 కోట్లు

జలవనరులశాఖ- రూ. 12,770 కోట్లు


ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ రూ. 7021 కోట్లు

Heyer education rs.3513 కోట్లు

School s విద్యకు రూ. 17,197 కోట్లు

డ్వాక్రా సంఘాలకు రుణాలు రూ. 1600 కోట్లు

పెన్షన్లు రూ. 4376 కోట్లు


NTR సుజల స్రవంతికి రూ.100 కోట్లు

పంచాయతీరాజ్‌శాఖ రూ. 6562 కోట్లు
House dept రూ. 1457 కోట్లు

పౌరసరఫరాలశాఖ రూ. 2800 కోట్లు

NTR క్యాంటీన్ల పథకం రూ. 200 కోట్లు


LPG కనెక్షన్ల  రూ. 350 కోట్లు

NTR వైద్య సేవ రూ. 1000 కోట్లు

గ్రామీణ రహదారులు రూ. 262 కోట్లు

Agiriculure Dept- రూ.9,091 కోట్లు

రైతు రుణమాఫీకి రూ. 3600 కోట్లు

 మహిళా సాధికార సంస్థకు రూ. 400 కోట్లు

స్త్రీ, శిశువు, వికలాంగులు, సీనియర్‌ సిటిజన్ల సంక్షేమానికి రూ. 1773 కోట్లు

దివ్యాంగులను పెళ్లిచేసుకుంటే ప్రోత్సాహం రూ. 50వేల నుంచి లక్షకు పెంపు

వికలాంగుల సంక్షేమానికి రూ. 89 కోట్లు

బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ. 75 కోట్లు

KAPU కార్పొరేషన్‌కు రూ. 1000 కోట్లు

రాష్ట్ర క్రైస్థవ కార్పొరేషన్‌కు రూ. 35 కోట్లు


మసీదుల్లో పనిచేసే ఇమామ్‌లు, మౌసమ్‌లకు రూ. 24 కోట్లు

వక్ఫ్‌ సర్వే కమిషన్‌కు రూ. 50 కోట్లు

జెరూసెలెం యాత్రికులకు సాయం రూ. 20వేల నుంచి 40వేలకు పెంపు

కొత్త చర్చిల నిర్మాణానికి సాయం రూ. లక్ష నుంచి 3 లక్షలకు పెంపు

BC welfire రూ. 10వేల కోట్లు

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కోసం రూ. 9,747 కోట్లు

IT Dept- rs. 364 కోట్లు

పరిశ్రమలశాఖ- రూ. 2,086 కోట్లు

చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ. 125 కోట్లు

అమరావతిలో అంబేద్కర్‌ స్మృతి వనానికి రూ. 97 కోట్లు

సాంస్కృతిక వ్యవహారాల శాఖ- రూ. 72 కోట్లు


Forest dept రూ. 383 కోట్లు

మత్స్యశాఖ- రూ. 282 కోట్లు

పశుగణాభివృద్ధి- రూ. 1,112 కోట్లు

గ్రామీణాభివృద్ధి- రూ. 19,567 కోట్లు

పండ్ల తోటల పెంపకానికి రూ.1,015 కోట్లు

High way meanteince: rs.1102 కోట్లు

Comments

Popular posts from this blog

How to loss weight at home simple trip.

పసుపు, నిమ్మరసం మిశ్రమంతో అధిక బరువుకు చెక్‌..!వంటింట్లో మనం నిత్యం ఉపయోగించే పదార్థం పసుపు. దీంట్లో అనేక రకాల ఔషధగుణాలు ఉన్నాయి. పసుపును నిత్యం తీసుకోవడం వల్ల మనకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అదేవిధంగా నిమ్మకాయలను కూడా మనం తరచూ వాడుతూనే ఉంటాం. వాటిలోనూ అద్భుతమైన గుణాలే ఉన్నాయి. అయితే పసుపు, నిమ్మరసంలను ఉపయోగించి తయారు చేసే ఈ మిశ్రమాన్ని రోజూ తాగడం వల్ల మనకు మరింత లాభం ఉంటుంది. ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలో కింద చూద్దాం. : :* 1/4 టీస్పూన్ పసుపు* 1 కప్పు గోరు వెచ్చని నీరు* కొద్దిగా నిమ్మరసం* 1/8 టీస్పూన్ తేనె* చిటికెడు దాల్చిన చెక్క పొడి,. తయారీ విధానం:-- గోరు వెచ్చని నీటిలో ఆ పదార్థాలన్నింటినీ వేసి బాగా కలియబెడుతూ తాగాలి. అయితే ఈ మిశ్రమాన్ని ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఉపయోగాలు:1. పైన చెప్పిన పసుపు, నిమ్మరసం మిశ్రమాన్ని తాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. డయాబెటిస్ ఉన్న వారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.2. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ మిశ్రమం బాగా ఉపయోగపడుతుంది.3. శరీరంలోని విష పదార్థాలు కూడా బయటికి పోతాయి. వృద్ధాప

Maa TV new name Star maa.

Star maatv  New logo  of maatv to change logo star maatv .New logo to release by Sri chiranjivi on Sunday.telugu TV channel one of the big entertainment TV, music,chanals host in Telugu people. thedegaap.blogspot.com Star TV to purchase maa TV channel.And meelo avaru koteswarudu program to start today by chiranjivi in star maatv .

TDP and YSRCP MLC elaction 2017.

Kadapa jilla lo TDP ki Jagan ki   షాక్ రాజ‌కీయంగా kadapa జిల్లా అంటే జ‌గ‌న్ కంచుకోట అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.. ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత‌ జిల్లా కావ‌డంతో క‌డ‌ప రాజ‌కీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి.  గ‌త ఎన్నిక‌ల్లో ఒక ఎమ్మెల్యే సీటునే గెలిచిన టీడీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టిప‌రిస్థితుల్లోనూ జ‌గ‌న్ కంచుకోట‌ను కూల్చేందుకు ఎత్తులు వేస్తోంది. జ‌గ‌న్ ను దెబ్బ‌తీసి క‌డ‌ప జిల్లాపై tdp జెండా ఎగ‌ర‌వేసేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది.. ఈ త‌రుణంలోనే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కు తెర‌తీసిన tdp kadapa జిల్లాలో వైసీపీకి చెందిన స‌ర్పంచ్ ల నుంచి ఎమ్మెల్యేల వ‌ర‌కు ఎవ‌రినీ వ‌ద‌లిపెట్ట‌కుండా టీడీపీలోకి లాక్కునేందుకు ప్ర‌య‌త్నించింది. దీంతో పాటు పులివెందుల‌కు నీళ్లు ఇచ్చామ‌ని చెప్పుకుంటూ జిల్లాపై ప‌ట్టు సాధించేందుకు స‌న్నాహాలు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో టీడీపీకి జ‌గ‌న్ భారీ షాక్ ఇచ్చారు, Tdp ki చెందిన నేత‌ల‌ను వైసీపీలోకి తీసుకొస్తున్నారు. కొద్ది రోజుల క్రిత‌మే జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ నుంచి వెళ్లి టీడీపీలో చేరిన కొంత‌మంది నేత‌లు తిరిగి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.