Skip to main content

Kesava movie review may 2017.

Kesav movie review..


Cenemaa name:=  కేశ‌వ‌ 
natinatulu:=నిఖిల్, రితూ వర్మ, ఇషా కొప్పికర్‌, రావు రమేష్, అజయ్, బ్రహ్మాజీ, ‘పెళ్లి చూపులు’ ఫేమ్‌ ప్రియదర్శి, రాజా రవీంద్ర తదితరులు. 
క‌ళ‌: రఘు కులకర్ణి 
 దివాకర్‌ మణి
 music::- సన్నీ యం.ఆర్‌ 
సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల 
నిర్మాత‌: అభిషేక్ నామా 
కథ–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం: సుధీర్‌వర్మ 
: అభిషేక్ పిక్చ‌ర్స్‌
   releasedate::-19 -05-2017
Niఖిల్ కెరీర్ మ‌లుపు తిర‌గ‌డంలో `స్వామి రారా` పాత్ర కీల‌కం.  ఆ సినిమాతో ఇటు నిఖిల్‌కీ, అటు ద‌ర్శ‌కుడు సుధీర్‌వ‌ర్మ‌కీ మంచి పేరొచ్చింది. ముఖ్యంగా నిఖిల్  ఏ త‌ర‌హా క‌థ‌ల్లో న‌టిస్తే బాగుంటుందో ఆ సినిమాతోనే స్ప‌ష్ట‌మైంది. దాంతో ఆయన  థ్రిల్ల‌ర్ నేప‌థ్యంతో కూడిన `కార్తికేయ‌`, `సూర్య వ‌ర్సెస్ సూర్య‌:ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా` చిత్రాల్లో న‌టించి విజ‌యాల్ని సొంతం చేసుకొన్నారు. క‌థానాయ‌కుడిగా త‌న స్థాయినీ పెంచుకొన్నాడు.  కాస్త విరామం మ‌ళ్లీ `స్వామి రారా` క‌ల‌యిక‌లో తెర‌కెక్కిన చిత్ర‌మే `కేశ‌వ‌`.  `గొప్ప‌గా కొత్త‌గా చెప్ప‌టానికి నాది క‌థ కాదు బాధ.. నాకో ప్రాబ్ల‌మ్ వుంది. అంద‌రికి ఎడ‌మ వైపు వుండాల్సిన గుండె నాకు కుడి వైపు వుంది. ఎక్కువగా టెన్ష‌న్ ప‌డితే హార్ట్ బీట్ పెరిగి చ‌నిపోతాను.  ఏం చేసినా ప్ర‌శాంతంగా చేయాలి, మ‌ర్డ‌ర్‌తో స‌హా` అంటూ ఆస‌క్తిక‌రంగా  సాగిన  `కేశ‌వ‌` ట్రైల‌ర్‌తోనే   ప్రేక్ష‌కుల్లో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి.  మ‌రి. నిఖిల్ కెరీర్‌కు `కేశ‌వ‌` ఎంత సాయం చేయ‌నున్నాడో  చూస్తే..
STORY :--కాకినాడ లా కళాశాలలో న్యాయవిద్యని అభ్యసిస్తున్న విద్యార్థి కేశవ్‌ (నిఖిల్‌). ఎప్పుడూ స్నేహితుల మధ్యే ఉంటాడు కానీ తన వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోడు. కేశవ్‌తోపాటు చదువుకునేందుకు సత్య(రితూ వర్మ) అదే కళాశాలలో చేరుతుంది. కేశవ్‌ని చూసిన సత్య చిన్నప్పటి తన సహ విద్యార్థి అని గుర్తు పడుతుంది. క్రమంగా అతనిki దగ్గరవుతోంది. అతను రోజు ఏం చేస్తున్నాడు? వ్యక్తిగత విషయాలను ఎందుకు ఎవరితో పంచుకోడు? అన్న విషయాల గురించి తెలుసుకుంటుంది. ఈ క్రమంలో వరుసగా జరుగుతున్న పోలీసుల హత్యల్లో కేశవ్‌ ప్రమేయం ఉందన్న విషయాన్ని గ్రహిస్తుంది. అయితే కేశవ్‌ పోలీసుల్ని ఎందుకు చంపుతున్నాడు? అన్నది తెలుసుకోవాలంటే whach సినిమా
How ఉందంటే?: తన తల్లిదండ్రులు చనిపోవడానికి.. తన చెల్లెలు వీల్‌ఛైర్‌కి పరిమితం కావడానికి కారణమైన వ్యక్తుల్ని కథానాయకుడు వేటాడి చంపడమే ఈ సినిమా కథ. కథానాయకుడి లక్ష్యం ఏమిటి? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? అన్న విషయం ఆరంభ సన్నివేశాల్లోనే తెలిసిపోతుంది. కాకపోతే తన తల్లిదండ్రుల చావుకు పోలీసులు ఎలా కారణమనేది మాత్రం సస్పెన్స్‌గా సాగుతోంది. ఆధారాలు దొరకకుండా హత్యలు చేయడమన్న అంశం తొలి భాగంలో కీలకం. But ఆ సన్నివేశాలు అంత ఆసక్తిగా అనిపించవు..
After interbell...
 జరిగే హత్యల్లోనే డ్రామా కనిపిస్తోంది. ఆ సన్నివేశాలే ఆసక్తికరంగా కనిపిస్తాయి. Okaపక్క పోలీసుల దృష్టి తనపై ఉన్నా వాళ్లకు కళ్లుగప్పి కేశవ్‌ శత్రువులను మట్టుబెట్టే వైనం ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. పతాక సన్నివేశాలు.దానికి ముందు వచ్చే సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. Okaసాధారణ ప్రతీకార నేపథ్యంతో కూడిన కథను థ్రిల్లింగ్‌గా చెప్పే ప్రయత్నమే e chithram,

Comments

Popular posts from this blog

How to loss weight at home simple trip.

పసుపు, నిమ్మరసం మిశ్రమంతో అధిక బరువుకు చెక్‌..!వంటింట్లో మనం నిత్యం ఉపయోగించే పదార్థం పసుపు. దీంట్లో అనేక రకాల ఔషధగుణాలు ఉన్నాయి. పసుపును నిత్యం తీసుకోవడం వల్ల మనకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అదేవిధంగా నిమ్మకాయలను కూడా మనం తరచూ వాడుతూనే ఉంటాం. వాటిలోనూ అద్భుతమైన గుణాలే ఉన్నాయి. అయితే పసుపు, నిమ్మరసంలను ఉపయోగించి తయారు చేసే ఈ మిశ్రమాన్ని రోజూ తాగడం వల్ల మనకు మరింత లాభం ఉంటుంది. ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలో కింద చూద్దాం. : :* 1/4 టీస్పూన్ పసుపు* 1 కప్పు గోరు వెచ్చని నీరు* కొద్దిగా నిమ్మరసం* 1/8 టీస్పూన్ తేనె* చిటికెడు దాల్చిన చెక్క పొడి,. తయారీ విధానం:-- గోరు వెచ్చని నీటిలో ఆ పదార్థాలన్నింటినీ వేసి బాగా కలియబెడుతూ తాగాలి. అయితే ఈ మిశ్రమాన్ని ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఉపయోగాలు:1. పైన చెప్పిన పసుపు, నిమ్మరసం మిశ్రమాన్ని తాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. డయాబెటిస్ ఉన్న వారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.2. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ మిశ్రమం బాగా ఉపయోగపడుతుంది.3. శరీరంలోని విష పదార్థాలు కూడా బయటికి పోతాయి. వృద్ధాప...

Amaravati frist barget 2017 -2018.

నవ్యాంధ్ర రాజధానిలో frist బడ్జెట్‌.... AP బడ్జెట్‌ మొత్తం: రూ.లక్షా 56వేల 999 కోట్లు రెవెన్యూ వ్యయం- రూ. లక్షా 25 వేల 912 కోట్లు Capital expenditure: రూ.31,087 కోట్లు  ఆర్థికలోటు- రూ. 23,054 కోట్లు రెవెన్యూలోటు- రూ. 416 కోట్లు R&B- రూ. 4,041 కోట్లు నిరుద్యోగ భృతి- రూ. 500 కోట్లు శాప్‌- రూ. 195 కోట్లు విద్యుత్‌శాఖ- రూ. 4,311 కోట్లు మున్సిపల్‌శాఖ- రూ. 5,207 కోట్లు Skill development - రూ. 398 కోట్లు జలవనరులశాఖ- రూ. 12,770 కోట్లు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ రూ. 7021 కోట్లు Heyer education rs.3513 కోట్లు School s విద్యకు రూ. 17,197 కోట్లు డ్వాక్రా సంఘాలకు రుణాలు రూ. 1600 కోట్లు పెన్షన్లు రూ. 4376 కోట్లు NTR సుజల స్రవంతికి రూ.100 కోట్లు పంచాయతీరాజ్‌శాఖ రూ. 6562 కోట్లు House dept రూ. 1457 కోట్లు పౌరసరఫరాలశాఖ రూ. 2800 కోట్లు NTR క్యాంటీన్ల పథకం రూ. 200 కోట్లు LPG కనెక్షన్ల  రూ. 350 కోట్లు NTR వైద్య సేవ రూ. 1000 కోట్లు గ్రామీణ రహదారులు రూ. 262 కోట్లు Agiriculure Dept- రూ.9,091 కోట్లు రైతు రుణమాఫీకి రూ. 3600 కోట్లు  మహి...

24th may 2017 rayalasima bandhu

Rayalasima bandhu 24-05-2017.  ఈ నెల 24th rayalasima బంద్‌ నిర్వహిస్తున్నారు. అనంతపురం, kadapa, కర్నూలు, చితూరు జిల్లాల్లో బంద్ పాటించాలని, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్ని,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తమ నిరసన తెలిపి,రాయలసీమకు న్యాయం జరిగే లా వత్తిడి తీసుకురావాలని సిపిఐ  సిపిఎం పిలుపునిచ్చాయి.   విజయవాడలోని దాసరిభవన్‌లో బంద్‌కి సంబంధించి రూపొందించిన గోడపత్రికను నాయకులు ఆవిష్కరించారు.  కార్యక్రమంలో CPI కార్యదర్శి రామకృష్ణ , CPM రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు, cpi రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు జి.ఓబులేసులు పాల్గొన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ 24th may 2017.త‌ల‌పెట్టిన బంద్‌కు ప‌లు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు మద్దతిచ్చాయని తెలిపారు. రాయలసీమలో 1.30 కోట్ల మంది జనాభా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో 807 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించారని, ఒక్కసారైనా కరవు మండలాల పరిస్థితులపై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారా అని ప్రశ్నించారు. రాయలసీమ జిల్లాల్లో ఈ ఏడాది 184 మండలాలను కరవు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ...