Skip to main content

Dwakra women s rs10k scheme plain ap government!

Podhupu women s to get every month 10k planning ap government ..

రాష్ట్రంలో una  ప్రతి కుటుంబానికి నెలకు రూ.10kఆదాయం సంపాదించాలంటే మహిళా స్వయం సహాయక సంఘాలన్నిటికీ పునర్ వైభవం సాధింపచేయడం ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. 
డ్వాక్రా మహిళలందరికీ వెంటనే నైపుణ్య శిక్షణ, కనీస విద్య అందించే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా చేపట్టాలని చెప్పారు. 
ప్రతి కుటుంబం నెలకు రూ.10 kసంపాదించాలన్న ప్రభుత్వ లక్ష్యంపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీతతో కలిసి ముఖ్యమంత్రి తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ప్రతి మహిళాసంఘ కుటుంబ సభ్యురాలికి ప్రతినెలా రూ.10kఆదాయంసమకూర్చడా సెర్ప్ ఆధ్వర్యంలో వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు, టాటా ట్రస్టు, ఎర్నెస్ట్ అండ్ యంగ్ (earnest and young) సంస్థ ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ఆదేశించారు. 
ఈ ప్రణాళికను ఒక నెల వ్యవధిలో పూర్తి చేయాలని, ప్రతినెలా 19వ తేదిన ఈ ప్రణాళికపై సమీక్షా సమావేశం నిర్వహిస్తానని ఆయన చెప్పారు.
 రాష్ట్రంలో ఉండే 9లక్షల సంఘాలలోని మహిళలకు evary month రూ.10kఆదాయం వచ్చే విధంగా చూడాలని ఆయన ‘సెర్ప్’ను నిర్ధేశించారు.
డ్వాక్రా సంఘాలలో అక్షరాస్యత పెంచేందుకు ‘ప్రథం’ అనే సంస్థ, నైపుణ్యాలు పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ది సంస్థ సహకరిస్తాయని చెప్పారు. హస్తకళల వస్తువులను విక్రయించేందుకు ఇ-మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. Milkఉత్పత్తులు, పశు సంవర్ధక రంగాలలో ఆదాయ ఆర్జనకు మార్గాలు విస్తృతంగా వున్నాయని, ఆయా రంగాలలో మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పించాలని కోరారు.
ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ వున్న టెక్స్‌టైల్ రంగంలో రాణించేందుకు తగిన నైపుణ్య శిక్షణ ఇప్పించాలని ముఖ్యమంత్రి చెప్పారు.
 ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తయారీరంగంలో దూసుకు వెళుతోందని గుర్తుచేస్తూ, ఈ రంగంలో వున్న అవకాశాలను అందిపుచ్చుకునేలా డ్వాక్రా మహిళలను సన్నద్ధం చేయాలని కోరారు. 
ప్రాంతాల వారీగా పొదుపు మహిళలు చేస్తున్న కార్యక్రమాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో సూక్మ ప్రణాళికలను తయారు చేయాలని సూచించారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ సౌకర్యం కల్పించి వారి ఆదాయం పెంచేందుకు పథకాలు రచించాలని సూచించారు. ఈ మొత్తం ప్రణాళికలకు నిర్థిష్ట కాల పరిమితిని నిర్ధేశించుకోవాలని చెప్పారు. టాటా ట్రస్టు ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి అమలుచేయబోయే కార్యక్రమాలపై సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారు.
పశు గణ అభివృద్దిలో భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్ (బీఏఐఎఫ్) అనే స్వచ్ఛంద సంస్థ సహకరించడానికి ముందుకు వచ్చాయని సెర్ప్ సీఈవో పి. కృష్ణమోహన్ ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 47లక్షల మందికి పెన్షన్లు, 2.5 కోట్ల మందికి చంద్రన్న బీమా సదుపాయం కల్పిస్తోందని, దీనికి అనుబంధంగా ప్రతి మహిళకు రూ.10kఆదాయం వచ్చే ప్రణాళికలను అమలు చేయాల్సివుందని చెప్పారు. నాలెడ్జ్ పార్టనర్స్‌గా టాటా ట్రస్టు, ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల ఆధ్వర్యంలో, సేవలందించే సంస్థలు, మార్కెట్ సౌకర్యం, స్కిల్ డెవలప్ మెంట్ (APSSDC) వంటి సంస్థలను గుర్తించామని తెలిపారు.
ఈ సమావేశంలో మహిళా సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత, సెర్ప్ ముఖ్యకార్యదర్శి సాల్మన్ ఆరోక్యరాజ్, ప్రణాళిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ గుప్తా unaru...

Comments

Popular posts from this blog

How to loss weight at home simple trip.

పసుపు, నిమ్మరసం మిశ్రమంతో అధిక బరువుకు చెక్‌..!వంటింట్లో మనం నిత్యం ఉపయోగించే పదార్థం పసుపు. దీంట్లో అనేక రకాల ఔషధగుణాలు ఉన్నాయి. పసుపును నిత్యం తీసుకోవడం వల్ల మనకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అదేవిధంగా నిమ్మకాయలను కూడా మనం తరచూ వాడుతూనే ఉంటాం. వాటిలోనూ అద్భుతమైన గుణాలే ఉన్నాయి. అయితే పసుపు, నిమ్మరసంలను ఉపయోగించి తయారు చేసే ఈ మిశ్రమాన్ని రోజూ తాగడం వల్ల మనకు మరింత లాభం ఉంటుంది. ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలో కింద చూద్దాం. : :* 1/4 టీస్పూన్ పసుపు* 1 కప్పు గోరు వెచ్చని నీరు* కొద్దిగా నిమ్మరసం* 1/8 టీస్పూన్ తేనె* చిటికెడు దాల్చిన చెక్క పొడి,. తయారీ విధానం:-- గోరు వెచ్చని నీటిలో ఆ పదార్థాలన్నింటినీ వేసి బాగా కలియబెడుతూ తాగాలి. అయితే ఈ మిశ్రమాన్ని ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఉపయోగాలు:1. పైన చెప్పిన పసుపు, నిమ్మరసం మిశ్రమాన్ని తాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. డయాబెటిస్ ఉన్న వారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.2. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ మిశ్రమం బాగా ఉపయోగపడుతుంది.3. శరీరంలోని విష పదార్థాలు కూడా బయటికి పోతాయి. వృద్ధాప

Maa TV new name Star maa.

Star maatv  New logo  of maatv to change logo star maatv .New logo to release by Sri chiranjivi on Sunday.telugu TV channel one of the big entertainment TV, music,chanals host in Telugu people. thedegaap.blogspot.com Star TV to purchase maa TV channel.And meelo avaru koteswarudu program to start today by chiranjivi in star maatv .

TDP and YSRCP MLC elaction 2017.

Kadapa jilla lo TDP ki Jagan ki   షాక్ రాజ‌కీయంగా kadapa జిల్లా అంటే జ‌గ‌న్ కంచుకోట అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.. ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత‌ జిల్లా కావ‌డంతో క‌డ‌ప రాజ‌కీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి.  గ‌త ఎన్నిక‌ల్లో ఒక ఎమ్మెల్యే సీటునే గెలిచిన టీడీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టిప‌రిస్థితుల్లోనూ జ‌గ‌న్ కంచుకోట‌ను కూల్చేందుకు ఎత్తులు వేస్తోంది. జ‌గ‌న్ ను దెబ్బ‌తీసి క‌డ‌ప జిల్లాపై tdp జెండా ఎగ‌ర‌వేసేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది.. ఈ త‌రుణంలోనే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కు తెర‌తీసిన tdp kadapa జిల్లాలో వైసీపీకి చెందిన స‌ర్పంచ్ ల నుంచి ఎమ్మెల్యేల వ‌ర‌కు ఎవ‌రినీ వ‌ద‌లిపెట్ట‌కుండా టీడీపీలోకి లాక్కునేందుకు ప్ర‌య‌త్నించింది. దీంతో పాటు పులివెందుల‌కు నీళ్లు ఇచ్చామ‌ని చెప్పుకుంటూ జిల్లాపై ప‌ట్టు సాధించేందుకు స‌న్నాహాలు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో టీడీపీకి జ‌గ‌న్ భారీ షాక్ ఇచ్చారు, Tdp ki చెందిన నేత‌ల‌ను వైసీపీలోకి తీసుకొస్తున్నారు. కొద్ది రోజుల క్రిత‌మే జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ నుంచి వెళ్లి టీడీపీలో చేరిన కొంత‌మంది నేత‌లు తిరిగి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.