Skip to main content

Mister movie review Telugu.

ఇక వరణ్ tej మంచి hero అనిపించుకున్న కమర్షియల్ హీరోగా సక్సెస్ కాలేదు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ఈ మూవీ కమర్షియల్ ఫార్ములా తో తెరకెక్కింది. మరి e cenima ఈ ఇద్దరికి ఎంతవరకు ఉపయోగపడిందో చూద్దాం

Story::---

చై(వ‌రుణ్ tej) యూర‌ప్ lo ఉంటాడు. అక్క‌డే ఫ్యామిలీతో క‌లిసి ఉంటాడు. అలాంటి టైమ్ లో మీరా(హెబ్బాప‌టేల్) చై జీవితంలోకి వ‌స్తుంది. తొలి చూపులోనే ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు . ఆ త‌ర్వాత ఆమెను ఇంప్రెస్ చేయ‌డానికి ట్రై చేస్తాడు. అలాంటి టైమ్ మీరా మ‌రొక‌రి ప్రేమ‌లో ఉంద‌ని తెలిసి.. వాళ్లిద్ద‌ర్నీ క‌ల‌ప‌డానికి ఇండియా వ‌స్తాడు. అక్క‌డ చంద్ర‌ముఖి(లావ‌ణ్య త్రిపాఠి) ప‌రిచ‌యం అవుతుంది. అక్క‌డ్నుంచో మ‌రో story మొద‌లవుతుంది. అస‌లు ఏంటి ఆ క‌థ‌.. చైకి, చంద్ర‌ముఖికి ఎలా ప‌రిచ‌యం-'. ఇదంతా మిగిలిన story.
+ Point s::-
ఈ సినిమాలో ముఖ్య చెప్పుకోవాల్సింది వరుణ్ తేజ్ గురించి.. తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. తనదైన కామెడీ టైమింగ్ తో మెప్పించే ప్రయత్నం బానే చేశాడు. లావణ్య త్రిపాఠి నటన ఆకట్టుకుంటుంది. అన్ని రకాల ఎమోషన్స్ తో తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇక హెబ్బా పటేల్ అందంతో.. నటనతో ఆకట్టుకుంది. ఇక విలన్ గా నికితిన్ ధీర్ అద్భుతంగా చేశాడు. డీసెంట్ లుక్స్ లో కనిపిస్తూనే క్రూయల్ విలన్ గా మెప్పించాడు. ఇక నాజర్, తనికెళ్ల భరణి, 30years పృధ్వీ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఫస్ట్ హాఫ్ లో స్పెయిన్ అందాలతో పాటు కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. మిక్కీ జె మేయర్ అందించిన పాటలు పర్వాలేదు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి,.,
_ point s::-
లాంగ్ గ్యాప్ తరువాత తెరకెక్కించిన ఈ సినిమాతో శ్రీను వైట్ల ఎక్కువగా రిస్క్ చేయకుండా తన రొటీన్ ఫార్ములానే ఫాలో అయ్యాడు. Srenu గత సినిమాల్లో కనిపించిన మాసాలా ఎలిమెంట్స్ అన్నీ మిస్టర్ లోనూ కనిపించాయి. ఫస్ట్ ఆఫ్ పర్వాలేదు అనిపించిన సెకండాఫ్ లో రొమాంటిక్ సీన్స్ తో కథ లాగించేసాడు దర్శకుడు. హడావిడిగా అసలు ఆసక్తి లేకుండా సెకండాఫ్ బోర్ కొట్టించింది. వరుసగా తెరమీదకు వచ్చే కొత్త పాత్రలు, మలుపులు ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తాయి. Back గ్రౌండ్ music మీద ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది.,.
Total ga::-
  సినిమాలో వరుణ్, లావణ్య, హెబ్బా.. ఇతర ముఖ్య పాత్రలు అకట్టుకోగా..యాక్షన్ సీన్స్ పర్వాలేదు అనిపిస్తాయి. ఇక సినిమా కథలో దమ్ము లేకపోవడం.సెకండఫ్ bore కొట్టించడం ఇందులో మైనస్ గా కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా  రొటిన్ కామెడీలను ఇష్టపడేవారికి నచ్చుతుంది..
See and enjoy the cenima...

Comments

Popular posts from this blog

How to loss weight at home simple trip.

పసుపు, నిమ్మరసం మిశ్రమంతో అధిక బరువుకు చెక్‌..!వంటింట్లో మనం నిత్యం ఉపయోగించే పదార్థం పసుపు. దీంట్లో అనేక రకాల ఔషధగుణాలు ఉన్నాయి. పసుపును నిత్యం తీసుకోవడం వల్ల మనకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అదేవిధంగా నిమ్మకాయలను కూడా మనం తరచూ వాడుతూనే ఉంటాం. వాటిలోనూ అద్భుతమైన గుణాలే ఉన్నాయి. అయితే పసుపు, నిమ్మరసంలను ఉపయోగించి తయారు చేసే ఈ మిశ్రమాన్ని రోజూ తాగడం వల్ల మనకు మరింత లాభం ఉంటుంది. ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలో కింద చూద్దాం. : :* 1/4 టీస్పూన్ పసుపు* 1 కప్పు గోరు వెచ్చని నీరు* కొద్దిగా నిమ్మరసం* 1/8 టీస్పూన్ తేనె* చిటికెడు దాల్చిన చెక్క పొడి,. తయారీ విధానం:-- గోరు వెచ్చని నీటిలో ఆ పదార్థాలన్నింటినీ వేసి బాగా కలియబెడుతూ తాగాలి. అయితే ఈ మిశ్రమాన్ని ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఉపయోగాలు:1. పైన చెప్పిన పసుపు, నిమ్మరసం మిశ్రమాన్ని తాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. డయాబెటిస్ ఉన్న వారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.2. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ మిశ్రమం బాగా ఉపయోగపడుతుంది.3. శరీరంలోని విష పదార్థాలు కూడా బయటికి పోతాయి. వృద్ధాప...

Amaravati frist barget 2017 -2018.

నవ్యాంధ్ర రాజధానిలో frist బడ్జెట్‌.... AP బడ్జెట్‌ మొత్తం: రూ.లక్షా 56వేల 999 కోట్లు రెవెన్యూ వ్యయం- రూ. లక్షా 25 వేల 912 కోట్లు Capital expenditure: రూ.31,087 కోట్లు  ఆర్థికలోటు- రూ. 23,054 కోట్లు రెవెన్యూలోటు- రూ. 416 కోట్లు R&B- రూ. 4,041 కోట్లు నిరుద్యోగ భృతి- రూ. 500 కోట్లు శాప్‌- రూ. 195 కోట్లు విద్యుత్‌శాఖ- రూ. 4,311 కోట్లు మున్సిపల్‌శాఖ- రూ. 5,207 కోట్లు Skill development - రూ. 398 కోట్లు జలవనరులశాఖ- రూ. 12,770 కోట్లు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ రూ. 7021 కోట్లు Heyer education rs.3513 కోట్లు School s విద్యకు రూ. 17,197 కోట్లు డ్వాక్రా సంఘాలకు రుణాలు రూ. 1600 కోట్లు పెన్షన్లు రూ. 4376 కోట్లు NTR సుజల స్రవంతికి రూ.100 కోట్లు పంచాయతీరాజ్‌శాఖ రూ. 6562 కోట్లు House dept రూ. 1457 కోట్లు పౌరసరఫరాలశాఖ రూ. 2800 కోట్లు NTR క్యాంటీన్ల పథకం రూ. 200 కోట్లు LPG కనెక్షన్ల  రూ. 350 కోట్లు NTR వైద్య సేవ రూ. 1000 కోట్లు గ్రామీణ రహదారులు రూ. 262 కోట్లు Agiriculure Dept- రూ.9,091 కోట్లు రైతు రుణమాఫీకి రూ. 3600 కోట్లు  మహి...

24th may 2017 rayalasima bandhu

Rayalasima bandhu 24-05-2017.  ఈ నెల 24th rayalasima బంద్‌ నిర్వహిస్తున్నారు. అనంతపురం, kadapa, కర్నూలు, చితూరు జిల్లాల్లో బంద్ పాటించాలని, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్ని,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తమ నిరసన తెలిపి,రాయలసీమకు న్యాయం జరిగే లా వత్తిడి తీసుకురావాలని సిపిఐ  సిపిఎం పిలుపునిచ్చాయి.   విజయవాడలోని దాసరిభవన్‌లో బంద్‌కి సంబంధించి రూపొందించిన గోడపత్రికను నాయకులు ఆవిష్కరించారు.  కార్యక్రమంలో CPI కార్యదర్శి రామకృష్ణ , CPM రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు, cpi రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు జి.ఓబులేసులు పాల్గొన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ 24th may 2017.త‌ల‌పెట్టిన బంద్‌కు ప‌లు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు మద్దతిచ్చాయని తెలిపారు. రాయలసీమలో 1.30 కోట్ల మంది జనాభా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో 807 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించారని, ఒక్కసారైనా కరవు మండలాల పరిస్థితులపై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారా అని ప్రశ్నించారు. రాయలసీమ జిల్లాల్లో ఈ ఏడాది 184 మండలాలను కరవు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ...