Skip to main content

IIT jrf



 IIT (Indian School of Mines) - jrf (Ph.D Programme.

thedegaap.blogspot.com

Applications are invited for IIT(ISM) JRF (Ph.D Programme) from eligible candidates in various disciplines of Engineering, Science, Management, Humanities and Social Sciences.


Eligibility:- Candidates with Valid GATE Score/ NET Rank or B.Tech from IITs in the respective discipline with OGPA/CGPA 8.5 and above are exempted from appearing in the JRF Entrance Examination (JRFEE).


How to Apply:- The online Application Form should be submitted online only along with online payment of a non-refundable fee of Rs.2000 not later than 31.12.2016.

Last date for submitting application online: 31.12.2016.

Comments

Popular posts from this blog

How to loss weight at home simple trip.

పసుపు, నిమ్మరసం మిశ్రమంతో అధిక బరువుకు చెక్‌..!వంటింట్లో మనం నిత్యం ఉపయోగించే పదార్థం పసుపు. దీంట్లో అనేక రకాల ఔషధగుణాలు ఉన్నాయి. పసుపును నిత్యం తీసుకోవడం వల్ల మనకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అదేవిధంగా నిమ్మకాయలను కూడా మనం తరచూ వాడుతూనే ఉంటాం. వాటిలోనూ అద్భుతమైన గుణాలే ఉన్నాయి. అయితే పసుపు, నిమ్మరసంలను ఉపయోగించి తయారు చేసే ఈ మిశ్రమాన్ని రోజూ తాగడం వల్ల మనకు మరింత లాభం ఉంటుంది. ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలో కింద చూద్దాం. : :* 1/4 టీస్పూన్ పసుపు* 1 కప్పు గోరు వెచ్చని నీరు* కొద్దిగా నిమ్మరసం* 1/8 టీస్పూన్ తేనె* చిటికెడు దాల్చిన చెక్క పొడి,. తయారీ విధానం:-- గోరు వెచ్చని నీటిలో ఆ పదార్థాలన్నింటినీ వేసి బాగా కలియబెడుతూ తాగాలి. అయితే ఈ మిశ్రమాన్ని ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఉపయోగాలు:1. పైన చెప్పిన పసుపు, నిమ్మరసం మిశ్రమాన్ని తాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. డయాబెటిస్ ఉన్న వారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.2. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ మిశ్రమం బాగా ఉపయోగపడుతుంది.3. శరీరంలోని విష పదార్థాలు కూడా బయటికి పోతాయి. వృద్ధాప...

Amaravati frist barget 2017 -2018.

నవ్యాంధ్ర రాజధానిలో frist బడ్జెట్‌.... AP బడ్జెట్‌ మొత్తం: రూ.లక్షా 56వేల 999 కోట్లు రెవెన్యూ వ్యయం- రూ. లక్షా 25 వేల 912 కోట్లు Capital expenditure: రూ.31,087 కోట్లు  ఆర్థికలోటు- రూ. 23,054 కోట్లు రెవెన్యూలోటు- రూ. 416 కోట్లు R&B- రూ. 4,041 కోట్లు నిరుద్యోగ భృతి- రూ. 500 కోట్లు శాప్‌- రూ. 195 కోట్లు విద్యుత్‌శాఖ- రూ. 4,311 కోట్లు మున్సిపల్‌శాఖ- రూ. 5,207 కోట్లు Skill development - రూ. 398 కోట్లు జలవనరులశాఖ- రూ. 12,770 కోట్లు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ రూ. 7021 కోట్లు Heyer education rs.3513 కోట్లు School s విద్యకు రూ. 17,197 కోట్లు డ్వాక్రా సంఘాలకు రుణాలు రూ. 1600 కోట్లు పెన్షన్లు రూ. 4376 కోట్లు NTR సుజల స్రవంతికి రూ.100 కోట్లు పంచాయతీరాజ్‌శాఖ రూ. 6562 కోట్లు House dept రూ. 1457 కోట్లు పౌరసరఫరాలశాఖ రూ. 2800 కోట్లు NTR క్యాంటీన్ల పథకం రూ. 200 కోట్లు LPG కనెక్షన్ల  రూ. 350 కోట్లు NTR వైద్య సేవ రూ. 1000 కోట్లు గ్రామీణ రహదారులు రూ. 262 కోట్లు Agiriculure Dept- రూ.9,091 కోట్లు రైతు రుణమాఫీకి రూ. 3600 కోట్లు  మహి...

24th may 2017 rayalasima bandhu

Rayalasima bandhu 24-05-2017.  ఈ నెల 24th rayalasima బంద్‌ నిర్వహిస్తున్నారు. అనంతపురం, kadapa, కర్నూలు, చితూరు జిల్లాల్లో బంద్ పాటించాలని, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్ని,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తమ నిరసన తెలిపి,రాయలసీమకు న్యాయం జరిగే లా వత్తిడి తీసుకురావాలని సిపిఐ  సిపిఎం పిలుపునిచ్చాయి.   విజయవాడలోని దాసరిభవన్‌లో బంద్‌కి సంబంధించి రూపొందించిన గోడపత్రికను నాయకులు ఆవిష్కరించారు.  కార్యక్రమంలో CPI కార్యదర్శి రామకృష్ణ , CPM రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు, cpi రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు జి.ఓబులేసులు పాల్గొన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ 24th may 2017.త‌ల‌పెట్టిన బంద్‌కు ప‌లు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు మద్దతిచ్చాయని తెలిపారు. రాయలసీమలో 1.30 కోట్ల మంది జనాభా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో 807 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించారని, ఒక్కసారైనా కరవు మండలాల పరిస్థితులపై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారా అని ప్రశ్నించారు. రాయలసీమ జిల్లాల్లో ఈ ఏడాది 184 మండలాలను కరవు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ...